న్యూస్ డెస్క్: అసత్య ప్రచారాల కారణంగా గూగుల్ యూట్యూబ్లో భారీ చర్యలు తీసుకుంది. వివిధ దేశాలకు చెందిన దాదాపు 11 వేల యూట్యూబ్ ఛానళ్లను సంస్థ తొలగించింది. ఇందులో చైనా, రష్యా దేశాలకు...
న్యూస్ డెస్క్: న్యూయార్క్లో జరిగిన ఓ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అక్రమ వలసదారులు ఓ ఫెడరల్ సీబీపీ అధికారిపై కాల్పులు జరపడంతో ఆయన అసహనం వ్యక్తం...
అమెరికా: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. వీసా సమస్యలు, అపాయింట్మెంట్ల ఫ్రీజ్ వల్ల ఎంతో మంది విద్యార్థులు తమ కలలను వదులుకోవాల్సి వస్తోంది. ట్రంప్ పాలనలో...
అమెరికా: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై తాజాగా వైట్హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. కాళ్ల కింద వాపు రావడంతో వైద్య పరీక్షలు చేయగా, దీర్ఘకాలిక సిరల లోపం అని నిర్ధారణ అయిందని...
ఇరాక్లోని అల్-కుత్ నగరాన్ని ఘోర విషాదం వెంటాడింది. నగరంలోని ఒక హైపర్మార్కెట్లో గడిచిన రాత్రి తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వాసిత్ ప్రావిన్స్ గవర్నర్...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ వాణిజ్యంలో సంచలనం సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా 150కిపైగా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
ఈ దేశాలకు త్వరలో 10% లేదా 15% సుంకాల రేటుతో...
న్యూస్ డెస్క్: జూన్ 26 నుంచి పాకిస్థాన్ అంతటా కురుస్తున్న కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తుల కారణంగా ఇప్పటివరకు 116 మంది మృతిచెందగా, 253...
అమెరికాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. వేసవి సెలవులతో ప్రజలు భారీగా ప్రయాణాలు చేయడంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియా, ఒహియో రాష్ట్రాల్లో కేసులు...
అంతరిక్ష ప్రయాణం పూర్తయిన అనంతరం భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురు సభ్యులు సురక్షితంగా భూమికి చేరారు. వీరి ప్రయాణం దాదాపు 18 రోజులు కొనసాగింది. చివరగా 22 గంటల సుదీర్ఘ...
న్యూస్ డెస్క్: మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది 15,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. తాజాగా మిగిలిన ఉద్యోగులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఏఐ నైపుణ్యం లేనివారికి భవిష్యత్ లేదని హెచ్చరించింది.
తాజా విడతలో గేమింగ్,...
న్యూస్ డెస్క్: విదేశీ ప్రయాణాలపై ఆసక్తి ఉన్న భారతీయులకు అమెరికా నుంచి ఊహించని షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం కొత్తగా 'వీసా ఇంటిగ్రిటీ ఫీజు'గా రూ. 21,400 (250 డాలర్లు) అదనంగా వసూలు...
న్యూస్ డెస్క్: ప్రోగ్రామింగ్ రంగానికి కృత్రిమ మేధ (ఏఐ) ఎలాంటి ముప్పు కాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెల్లడించారు. వందేళ్ల పాటు ఈ రంగంలో ఉద్యోగ భద్రత ఉందని ఆయన...
న్యూస్ డెస్క్: అమెరికాలో విద్య, ఉద్యోగం, పర్యటనల కోసం వెళ్లే వారిని ప్రభావితం చేసేలా మరో కొత్త రుసుము ప్రవేశపెట్టింది అమెరికా ప్రభుత్వం. దీనిని 'వీసా ఇంటిగ్రిటీ ఫీజు'గా పిలుస్తున్నారు.
ఇటీవల ఆమోదం పొందిన...
న్యూస్ డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. సుమారు 12 దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై కొత్తగా సుంకాలు విధించేందుకు తాను లేఖలపై సంతకాలు చేశానని...
న్యూస్ డెస్క్: భారత చట్టాలను ఉల్లంఘించి విదేశాలకు పరారైన వ్యాపారవేత్తలు లలిత్ మోదీ, విజయ్ మాల్యా లండన్లో మరోసారి కలసి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల లండన్లో జరిగిన ఓ లగ్జరీ పార్టీలో ఇద్దరూ...