న్యూస్ డెస్క్: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన వార్త రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. సోమవారం రాత్రి రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా, తాజాగా...
అమెరికా: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్ ఆఫీసులో ట్రంప్ తనను అనుచితంగా చూశారని నటి మారియా ఫార్మర్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎప్స్టీన్ సంస్థలో...
న్యూస్ డెస్క్: ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లో ఇటీవల ఎదురైన ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనపై ప్రాథమిక నివేదిక అందిందని,...
న్యూస్ డెస్క్: హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహకు యాత్రికుల రద్దీ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఈ నెల 3న యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి 18 రోజుల్లోనే 3.07 లక్షల మంది భక్తులు శివలింగ...
న్యూస్ డెస్క్: అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై త్వరితంగా నిర్ణయానికి రావద్దని అమెరికా ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (ఎన్టీఎస్బీ) హెచ్చరించింది. కొన్నీ మీడియా కథనాల్లో ప్రమాదానికి ఇంధన స్విచ్ల ఆఫ్...
న్యూస్ డెస్క్: పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముందు ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు తీవ్రంగా దెబ్బతిగే పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కూటమిలో ప్రధాన భాగస్వామ్యాలుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్లు ఒక్కొక్కటిగా...
న్యూస్ డెస్క్: ఢిల్లీ నగరంలో మరోసారి బాంబు బెదిరింపులతో పాఠశాలల వద్ద ఉద్రిక్తత నెలకొంది. గురువారం ఉదయం 20కి పైగా పాఠశాలలకు అనామక వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం...
న్యూస్ డెస్క్: జమ్మూకశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి గురువారం యాత్రను నిలిపివేయాలని అధికారులు ప్రకటించారు.
ఇటీవలి రెండు రోజులుగా ఎడతెరిపిలేని...
న్యూస్ డెస్క్: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు వరాల జల్లు కురిపించారు. తాజాగా గృహ వినియోగదారులకు నెలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందజేయనున్నట్టు ప్రకటించారు.
ఈ...
న్యూస్ డెస్క్: దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ మరోసారి స్వచ్ఛ సర్వేక్షణ్లో అగ్రస్థానంలో నిలిచి గర్వించదగిన ఘనత సాధించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ నగరం వరుసగా ఎనిమిదో సంవత్సరం స్వచ్ఛత...
న్యూస్ డెస్క్: గత నెల అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ) తాజాగా ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. టేకాఫ్ అనంతరం ఇంధన స్విచ్లు...
కేరళ రాష్ట్రానికి చెందిన వాయనాడ్ రోబస్టా కాఫీకి కేంద్ర ప్రభుత్వ "ఒక జిల్లా - ఒక ఉత్పత్తి" (ODOP) కార్యక్రమంలో గుర్తింపు లభించింది. వ్యవసాయ విభాగంలో ఈ గౌరవం దక్కడం వలన వాయనాడ్...
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో చైనాను సందర్శించనున్నారని సమాచారం. చైనాలోని తియాంజిన్ నగరంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగే ఎస్సీవో సమ్మిట్లో పాల్గొనేందుకు మోదీ వెళ్లనున్నారు.
ఈ...
న్యూస్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు రాజకీయంగా మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె కుమార్తె సైమా వాజెద్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సెలవుపై పంపించింది.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న...
న్యూస్ డెస్క్: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భూమికి రాగానే ఆయనకు వారం రోజుల క్వారంటైన్ వేయనున్నారు. యాక్సియమ్-4 మిషన్లో ఆయన ఐఎస్ఎస్కు వెళ్లిన విషయం తెలిసిందే.
ఇప్పటికే మిషన్ పూర్తయింది. జూలై 14న...