న్యూస్ డెస్క్: పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు రైల్వే శాఖ ముందుగానే కీలక నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 122 ప్రత్యేక రైళ్లను నడపనుందని అధికారులు...
న్యూస్ డెస్క్: బీజింగ్లో జరిగిన సైనిక పరేడ్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఆయుధ ప్రదర్శన కాదు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య జరిగిన ఆసక్తికర చర్చ....
న్యూస్ డెస్క్: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ ఉండటం వల్ల చిన్న చిన్న క్షణాలను కూడా ఫోటోలో బంధిస్తున్నారు. కానీ, నిపుణుల ప్రకారం గ్యాలరీలో కొన్ని ఫోటోలు సేవ్ చేసుకోవడం...
న్యూస్ డెస్క్: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన 56వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. పండగ సీజన్ దృష్ట్యా వినియోగదారులకు ధరల పరంగా ఊరట...
న్యూస్ డెస్క్: భారత్లో తయారైన అతి చిన్న చిప్ ప్రపంచంలోనే అతి పెద్ద మార్పును తీసుకువస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం ‘ఇండియా సెమీకాన్ 2025’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, సెమీకండక్టర్...
న్యూస్ డెస్క్: భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో యూపీఐ మరో చరిత్ర సృష్టించింది. ఆగస్టు నెలలో తొలిసారిగా 20 బిలియన్ల (2000 కోట్లు) లావాదేవీలు జరిగి రికార్డు సృష్టించిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్...
న్యూస్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ భారత్-చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనం, పరస్పర సున్నితత్వం అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం...
న్యూస్ డెస్క్: సెప్టెంబర్ 9న జరగబోయే యాపిల్ ప్రత్యేక ఈవెంట్లో ఐఫోన్ 17 సిరీస్ను ఆవిష్కరించనున్నారు. అయితే, భారీ అప్గ్రేడ్లు రావడంతో ధరలు పెరగనున్నాయన్న వార్తలు లీక్ కావడంతో వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది.
లీక్...
న్యూస్ డెస్క్: చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీకి గట్టి దెబ్బ తగిలింది. ప్రముఖ టెక్ దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్ తమ ప్రీమియం ఫోన్లను పోల్చుతూ, ఎగతాళి చేసే విధంగా ప్రచారం చేసినందుకు...
న్యూస్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాల నడుమ బీహార్లో ఉగ్రవాదుల కదలికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ (జెఇఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించారని...
న్యూస్ డెస్క్: ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు, వైట్...
న్యూస్ డెస్క్: ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే ఇప్పుడు గృహ బీమా రంగంలోకి అడుగుపెట్టింది. కేవలం రూ.181 వార్షిక ప్రీమియంతోనే ఇంటికి పూర్తి రక్షణ కల్పించే కొత్త పాలసీని కంపెనీ ప్రారంభించింది. ఈ సేవను...
న్యూస్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ దేశ స్వావలంబనను బలోపేతం చేసేందుకు స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో సర్దార్ధామ్ ఫేజ్-2 బాలికల వసతి గృహ శంకుస్థాపన కార్యక్రమంలో వీడియో సందేశం...
న్యూస్ డెస్క్: మొదటిసారి రుణం కోసం ప్రయత్నించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం సిబిల్ స్కోర్ (క్రెడిట్ స్కోర్) లేదని బ్యాంకులు వారి దరఖాస్తులను తిరస్కరించకూడదని స్పష్టమైన ఆదేశాలు...
న్యూస్ డెస్క్: చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ మళ్లీ భారత్లోకి అడుగుపెడుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 2020లో గల్వాన్ ఘర్షణల తర్వాత కేంద్రం నిషేధించిన ఈ...