న్యూస్ డెస్క్: వీక్ పాస్ వర్డ్ వల్ల ఒక్కసారిగా 158 ఏళ్లపాటు విజయవంతంగా నడిచిన కంపెనీ మూత పడనుంది. యూకేలో ప్రసిద్ధి చెందిన ‘కెఎన్పీ లాజిస్టిక్స్’ సంస్థ సైబర్ అటాక్కు బలై, ప్రస్తుతం...
న్యూస్ డెస్క్: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), అనిల్ అంబానీని అధికారికంగా ‘ఫ్రాడ్’గా గుర్తించింది. ఆర్కామ్ పెద్ద మొత్తంలో బ్యాంకు అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో జూన్ 13న ఈ...
న్యూస్ డెస్క్: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఐఎంఎఫ్ ప్రకటించింది. నెలకు సగటున 1800 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల్లో దేశం...
న్యూస్ డెస్క్: ప్రఖ్యాత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఏప్రిల్-జూన్ కాలంలో రూ.26,994 కోట్ల నికర లాభాన్ని సాధించింది....
న్యూస్ డెస్క్: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా టెక్నాలజీ అభివృద్ధి విషయంలో ఎంత ముందుంటారో, సోషల్ మీడియాలో కూడా అంతే చురుకుగా ఉంటారు. అయితే ఆయన తెలుగులో చేసిన తాజా ట్వీట్...
ప్రపంచ ప్రఖ్యాత టెస్లా సంస్థ ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో తొలి టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభమైంది. కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ లక్ష్యంగా పెట్టుకున్న తొలి...
దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల బాట పట్టాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో నష్టాలు చవిచూసిన సూచీలు ఈ రోజు పాజిటివ్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాలు,...
ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్కి 'ఎక్స్'గా పేరు మార్చిన విషయం తెలిసిందే. అనంతరం బ్లూ టిక్ ఖాతాలకు సబ్స్క్రిప్షన్ విధించారు. ఇది పలువురికి భారంగా మారింది.
ఈ నేపధ్యంలో యూజర్ల ఒత్తిడి,...
న్యూస్ డెస్క్: స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండవ రోజు అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కనిపించింది. ఫలితంగా కీలక సూచీలు పతనమయ్యాయి.
ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, మధ్యలో అమ్మకాల ఒత్తిడితో...
న్యూస్ డెస్క్: ప్రపంచ ధనవంతుల జాబితాలో బిల్ గేట్స్ తొలిసారి టాప్-10 నుంచి వెనకపడ్డారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆయన నికర సంపద 175 బిలియన్ డాలర్ల నుంచి 124 బిలియన్...
న్యూస్ డెస్క్: కోట్లాది మంది బ్యాంక్ ఖాతాదారులకు తీపి కబురు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్లు పొదుపు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ లేకపోతే...
న్యూస్ డెస్క్: 2025 సంవత్సరంలో టెక్నాలజీ రంగ ఉద్యోగులకు గడ్డుకాలంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షకు పైగా టెక్ ఉద్యోగాలపై కోత పడింది. ఖర్చుల తగ్గింపు, ఏఐ విస్తరణ, కంపెనీల పునర్వ్యవస్థీకరణ వంటి...
న్యూస్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ట్రేడింగ్ మొదలైనా, మదుపరులు లాభాలు పొందడంపై దృష్టి పెట్టడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి.
అమెరికా టారిఫ్ల గడువు సమీపించడమే ప్రధాన...
న్యూస్ డెస్క్: దేశవ్యాప్తంగా GST వసూళ్లు జూన్లో స్వల్పంగా తగ్గాయి. ఏప్రిల్, మే నెలల్లో వరుసగా ₹2 లక్షల కోట్లు దాటి రికార్డు సాధించిన కేంద్రం, జూన్లో మాత్రం రూ.1.85 లక్షల కోట్ల...
న్యూస్ డెస్క్: అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం నెలకొనడంతో దేశీయంగా బంగారం ధర ఒక్కసారిగా పతనమైంది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తగ్గడమూ, అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలు చక్కదిద్దుకోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
దీంతో...