న్యూస్ డెస్క్: మహిళలకు అత్యంత ప్రీతికరమైన ఆభరణం బంగారం. అయితే ఇప్పుడు బంగారం ధరలు సామాన్యులను వణికిస్తున్నాయి. గత పది రోజులుగా నిరంతరంగా పెరుగుతున్న బంగారం రేట్లు సెప్టెంబర్ 4న ఆల్టైమ్ రికార్డును...
న్యూస్ డెస్క్: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపై ఉన్న సానుకూల అంచనాలు బుధవారం స్టాక్ మార్కెట్లకు బలాన్నిచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ముందుకు రావడంతో మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.
రోజంతా ఉత్సాహంగా సాగిన ట్రేడింగ్లో బీఎస్ఈ...
న్యూస్ డెస్క్: భారత రూపాయి మరోసారి చారిత్రాత్మక కనిష్ఠానికి చేరింది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి 88.14 వద్ద మొదలై, వెంటనే 88.16 స్థాయికి పడిపోయింది. దీంతో రూపాయి డాలర్తో పోలిస్తే జీవితకాల...
న్యూస్ డెస్క్: ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ భారీ ఆఫర్ ప్రకటించింది. ‘పే డే సేల్’ పేరుతో ప్రత్యేక రాయితీ టికెట్లు అందిస్తోంది. దేశీయ ప్రయాణాలకు టికెట్ ధర రూ.1,299 నుంచే ప్రారంభం...
న్యూస్ డెస్క్: సెప్టెంబర్ 9న జరగబోయే యాపిల్ ప్రత్యేక ఈవెంట్లో ఐఫోన్ 17 సిరీస్ను ఆవిష్కరించనున్నారు. అయితే, భారీ అప్గ్రేడ్లు రావడంతో ధరలు పెరగనున్నాయన్న వార్తలు లీక్ కావడంతో వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది.
లీక్...
న్యూస్ డెస్క్: అమెరికా సుంకాల ప్రభావంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఒత్తిడిలోకి జారుకున్న సూచీలు రోజంతా అదే దారిలో కదిలాయి. మదుపరుల సెంటిమెంట్...
న్యూస్ డెస్క్: ఆరు రోజుల పాటు వరుసగా లాభాలు నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లకు శుక్రవారం గట్టి బ్రేక్ పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ప్రసంగానికి ముందే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా...
న్యూస్ డెస్క్: అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో బంగారంపై నెలకొన్న సందిగ్ధతకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి విరామం పెట్టారు. బంగారం దిగుమతులపై ఎలాంటి సుంకాలు ఉండబోవని స్పష్టంగా ప్రకటించారు.
ట్రంప్ తన సోషల్...
న్యూస్ డెస్క్: ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఖాతాదారుల కోసం మినిమమ్ బ్యాలెన్స్ను భారీగా పెంచిన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా...
న్యూస్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, భారత్లో తన విస్తరణ వేగాన్ని పెంచింది. ముంబైలో తొలి షోరూమ్ను ప్రారంభించిన నెల రోజుల్లోనే, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో రెండో...
న్యూస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన అదనపు 25 శాతం టారిఫ్ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. భారతీయ వస్తువులపై మొత్తం 50...
న్యూస్ డెస్క్: భారతదేశంలో ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఒకేసారి రెండు కీలక నిర్ణయాలతో వార్తల్లో నిలిచింది. కంపెనీ ఉద్యోగుల్లో 80 శాతం మందికి సెప్టెంబర్ 1 నుంచి...
న్యూస్ డెస్క్: ఇప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ గడువు దగ్గరపడుతోంది. చాలామంది ఇప్పటికే తమ ఆదాయపు పన్ను రిటర్న్ను ఫైల్ చేశారు. కానీ ఎక్కువమందిలో ఉన్న పొరపాటు ఏమిటంటే… ఫైలింగ్తో పని అయిపోయిందని భావించడం....
న్యూస్ డెస్క్: కొన్ని వారాలుగా పతనాన్ని కొనసాగించిన భారత రూపాయి, ఈ రోజు అమెరికా డాలర్తో పోలిస్తే కొంత బలపడింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకం విలువ ₹87.36 వద్ద స్థిరపడగా, గత...
న్యూస్ డెస్క్: ఈ వారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠినంగా వ్యవహరిస్తుండటం, డాలర్ బలపడటం వల్ల పసిడి ధరలపై ఒత్తిడి ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులు...