Tuesday, July 8, 2025
HomeTop Movie News

SPORTS

ఐపీఎల్‌లో మరో రికార్డు.. అత్యంత విలువైన ఫ్రాంచైజీగా RCB

న్యూస్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త చరిత్ర సృష్టించింది. 2025లో ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు ఇప్పుడు అత్యంత విలువైన ఫ్రాంచైజీగా మారింది. ఇంతకాలం టాప్‌లో ఉన్న...

లార్డ్స్ టెస్టుకు రంగం సిద్ధం: లండన్ చేరుకున్న టీమిండియా

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో మూడో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు మంగళవారం లండన్ చేరుకుంది. లండన్ హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు, సిబ్బంది భారత ఆటగాళ్లకు...

శివశక్తి దత్త మృతి.. కీరవాణి కుటుంబంలో తీవ్ర విషాదం

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, గేయ రచయిత శివశక్తి దత్త (వయస్సు 92) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. శివశక్తి దత్త తెలుగు...

డీపీఎల్ వేలంలో సెహ్వాగ్, కోహ్లీ వారసుల హైప్

దేశీయ టీ20 లీగ్‌లలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025 వేలం ఈసారి తండ్రుల కీర్తిని పునరావృతం చేసే వారసులతో హైలైట్ అయింది. వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్, విరాట్ కోహ్లీ...

చరిత్ర సృష్టించిన గిల్.. భారత్‌కు భారీ విజయం

న్యూస్ డెస్క్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్రాత్మక ప్రదర్శనతో భారత్ 336 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్...

తమిళ చిత్రంతో వెండితెరపైకి చిన్న తలా

న్యూస్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్, అభిమానులకు చిన్న తలా‌గా పేరుగాంచిన సురేశ్ రైనా ఇప్పుడు నటుడిగా కొత్త ప్రయాణం ప్రారంభించనున్నాడు. ఓ తమిళ చిత్రంతో ఆయన వెండితెరపై అరంగేట్రం చేయబోతున్నారు. లోగాన్ దర్శకత్వంలో...

వాణిజ్య ఒప్పందంపై మోదీపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

న్యూస్ డెస్క్: అమెరికాతో వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలకు మోదీ తలొగ్గుతారని,...

ఇంగ్లాండ్‌లో డబుల్ సెంచరీపై గిల్ ఏమన్నాడంటే..

న్యూస్ డెస్క్: టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన టెస్టు కెరీర్‌లో అద్భుత ఘనత సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న టెస్టులో గిల్ 269 పరుగులు చేసి డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ...

భారత్ – బంగ్లాదేశ్ క్రికెట్ సిరీస్‌పై మరో కన్ఫ్యూజన్

న్యూస్ డెస్క్: ఆగస్టులో జరగాల్సిన భారత్ - బంగ్లాదేశ్ క్రికెట్ సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్‌లో రాజకీయ అశాంతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పర్యటనకు అనుమతి ఇవ్వనప్పటికీ, అధికారిక ప్రకటన ఇంకా...

భారత్ – బంగ్లాదేశ్ సిరీస్‌పై అనిశ్చితి, బీసీబీ క్లారిటీ

న్యూస్ డెస్క్: ఆగస్టులో జరగాల్సిన భారత్ బంగ్లాదేశ్ క్రికెట్ సిరీస్‌పై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. మూడు వన్డేలు, మూడు టీ20లు జరగాల్సిన ఈ పర్యటనకు భారత ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? అనే ప్రశ్నకు...

ఆ రోజే నా కెరీర్ ముగిసిన రోజని భావించా: శిఖర్ ధావన్

న్యూస్ డెస్క్: భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఎట్టకేలకు తన అంతర్జాతీయ కెరీర్ ముగింపుపై స్పందించాడు. ఒక ఇంటర్వ్యూలో తన భావోద్వేగాలను వెల్లడించిన గబ్బర్, తనపై జట్టులో చోటు కోల్పోయినప్పుడు ఎలా...

బంగ్లాదేశ్ దారుణ ఓటమి.. 5 పరుగులకే 7 వికెట్లు

న్యూస్ డెస్క్: క్రికెట్‌లో ఊహించని తిప్పలు నిమిషాల్లో తలెత్తుతుంటాయి. సరిగ్గా ఇలాంటి దృశ్యమే కొలంబో వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి వన్డేలో చోటుచేసుకుంది. మొదట విజయానికి దగ్గరగా కనిపించిన బంగ్లాదేశ్,...

సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ ఆల్‌రౌండ్ షో

న్యూస్ డెస్క్: భారత టెస్టు క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ ఇంగ్లండ్ టూర్‌లో అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముంబై డెవలప్‌మెంట్ జట్టుతో ఇంగ్లండ్ పర్యటనలో...

బుమ్రాపైనే ఆధారపడొద్దు.. భారత బౌలింగ్‌పై చాపెల్ విశ్లేషణ

స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025–27లో తొలి టెస్టులో భారత్ ఓటమిపై మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ఘాటుగా స్పందించారు. బుమ్రాపైనే పూర్తిగా ఆధారపడటం వల్లే టీమిండియా ఓటమి పాలైందని స్పష్టం...

బుమ్రా తిరిగి ప్రాక్టీస్‌లోకి.. టీమిండియా ప్లాన్ ఏంటీ?

స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత టీమిండియాకు రెండో టెస్టు ముందు ఒక శుభవార్త లభించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా శనివారం నెట్‌ ప్రాక్టీస్‌లో...
- Advertisment -

Most Read