న్యూస్ డెస్క్: ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రాక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 13న నగరంలో అడుగుపెట్టబోతున్న మెస్సీ, మీట్ అండ్ గ్రీట్...
న్యూస్ డెస్క్: టీమిండియాను ఒకప్పుడు ధోని, రోహిత్ శర్మ లాంటి నాయకులు ముందుండి నడిపించేవారు. తమ బ్యాటింగ్ తో జట్టుకు విజయాలు అందించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ప్రస్తుత కెప్టెన్...
న్యూస్ డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో రచ్చకెక్కే హెచ్సీఏ, ఈసారి చిన్న పిల్లల పట్ల చూపించిన నిర్లక్ష్యం అందరినీ షాక్ కు...
న్యూస్ డెస్క్: టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిచి భారత్ టీ20 సిరీస్లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని బారాబతి స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాను 101 పరుగుల...
న్యూస్ డెస్క్: క్రికెట్ కెరీర్ స్వల్పకాలమే ఉంటుందని గుర్తించిన టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, భవిష్యత్తు కోసం సరైన బాటలు వేసుకున్నారు. క్రికెటర్లకు ధోని జీవితం ఒక ఆదర్శం అనడంలో...
న్యూస్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడబోతున్నారని తెలియగానే ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే వారు ఇష్టపూర్వకంగా ఆడుతున్నారా లేక వరల్డ్ కప్ కోసం బీసీసీఐ బలవంతం...
న్యూస్ డెస్క్: సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచినా, రుతురాజ్ గైక్వాడ్ యశస్వి జైస్వాల్ సెంచరీలతో...
న్యూస్ డెస్క్: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్ సౌతాఫ్రికాతో తలపడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. సౌతాఫ్రికాను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇప్పుడు టీమిండియా...
న్యూస్ డెస్క్: వన్డే క్రికెట్లో ఇప్పటివరకు పదమూడు మంది బ్యాట్స్మెన్ మాత్రమే హ్యాట్రిక్ సెంచరీలు చేశారు. ఆ రికార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయుడు విరాట్ కోహ్లి. 2018లో అతడు హ్యాట్రిక్ సెంచరీలు కొట్టాడు.
ఇప్పుడు...
న్యూస్ డెస్క్: ప్రపంచ క్రికెట్లో పేస్కు ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేయని చెత్త రికార్డును ఇంగ్లండ్ మేటి క్రికెటర్ జో రూట్ చెరిపేశాడు. గురువారం మొదలైన రెండో (గులాబీ బంతి)...
న్యూస్ డెస్క్: విరాట్ కోహ్లీ సెంచరీ కొడితే టీమిండియా గెలుస్తుందనే నమ్మకం రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో బద్దలైంది. దాదాపు ఆరేళ్ల (2,462 రోజులు) తర్వాత.. కోహ్లీ సెంచరీ కొట్టినా భారత్...
న్యూస్ డెస్క్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. రాయ్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది....
న్యూస్ డెస్క్: 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పటికే ఐపీఎల్ రైజింగ్ స్టార్ ఆసియా కప్ టోర్నీల్లో సెంచరీలు సాధించిన వైభవ్, తాజాగా...
న్యూస్ డెస్క్: డిసెంబర్ 13న ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్కు రావడం దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రాత్రిళ్లు ప్రాక్టీస్ చేస్తుండడంతో ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రత్యేక...
న్యూస్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్తో పోలిస్తే పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఆర్థికంగా చాలా చిన్నది. ఒకప్పుడు పీఎస్ఎల్ ఆడింది ఐపీఎల్ ఛాన్స్ కోసమే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది....