న్యూస్ డెస్క్: ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటన, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రి పదవి పోయేందుకు పరోక్ష కారణంగా మారింది. ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో కోల్కతాలోని సాల్ట్...
న్యూస్ డెస్క్: పాకిస్థాన్కు చెందిన షాహిద్ ఆఫ్రిది (16 ఏళ్లు), హసన్ రజా (14 ఏళ్లు) చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చారు. వీరిద్దరి వయసుపైనా అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. ఈ...
న్యూస్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్కు సంబంధించిన మినీ వేలం ముహూర్తం దగ్గర పడింది. మంగళవారం అబుదాబిలో ఈ ఆటగాళ్ల వేలం జరగనుంది. మొత్తం 1,355 మంది రిజిస్టర్...
న్యూస్ డెస్క్: అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 'ద గోట్ ఇండియా టూర్'లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో అభిమానులకు అభివాదం చేశారు. ఈ అరుదైన క్షణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర...
న్యూస్ డెస్క్: టార్గెట్ 214.. మొదటి ఓవర్లోనే కీలక ఆటగాడు ఔట్ అయిన క్లిష్ట సమయంలో టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాఫ్రికాతో రెండో...
న్యూస్ డెస్క్: కేవలం 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ వరుస సెంచరీలతో రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా అండర్-19 ఆసియా కప్లో ఈ బిహారీ బాబు ఆకాశమే హద్దుగా చెలరేగి, టీమిండియాను...
న్యూస్ డెస్క్: ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రాక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 13న నగరంలో అడుగుపెట్టబోతున్న మెస్సీ, మీట్ అండ్ గ్రీట్...
న్యూస్ డెస్క్: టీమిండియాను ఒకప్పుడు ధోని, రోహిత్ శర్మ లాంటి నాయకులు ముందుండి నడిపించేవారు. తమ బ్యాటింగ్ తో జట్టుకు విజయాలు అందించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ప్రస్తుత కెప్టెన్...
న్యూస్ డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో రచ్చకెక్కే హెచ్సీఏ, ఈసారి చిన్న పిల్లల పట్ల చూపించిన నిర్లక్ష్యం అందరినీ షాక్ కు...
న్యూస్ డెస్క్: టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిచి భారత్ టీ20 సిరీస్లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని బారాబతి స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాను 101 పరుగుల...
న్యూస్ డెస్క్: క్రికెట్ కెరీర్ స్వల్పకాలమే ఉంటుందని గుర్తించిన టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, భవిష్యత్తు కోసం సరైన బాటలు వేసుకున్నారు. క్రికెటర్లకు ధోని జీవితం ఒక ఆదర్శం అనడంలో...
న్యూస్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడబోతున్నారని తెలియగానే ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే వారు ఇష్టపూర్వకంగా ఆడుతున్నారా లేక వరల్డ్ కప్ కోసం బీసీసీఐ బలవంతం...
న్యూస్ డెస్క్: సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచినా, రుతురాజ్ గైక్వాడ్ యశస్వి జైస్వాల్ సెంచరీలతో...
న్యూస్ డెస్క్: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్ సౌతాఫ్రికాతో తలపడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. సౌతాఫ్రికాను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇప్పుడు టీమిండియా...
న్యూస్ డెస్క్: వన్డే క్రికెట్లో ఇప్పటివరకు పదమూడు మంది బ్యాట్స్మెన్ మాత్రమే హ్యాట్రిక్ సెంచరీలు చేశారు. ఆ రికార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయుడు విరాట్ కోహ్లి. 2018లో అతడు హ్యాట్రిక్ సెంచరీలు కొట్టాడు.
ఇప్పుడు...