fbpx
Sunday, June 8, 2025

TELANGANA NEWS

బనకచర్ల ప్రాజెక్టుపై ఉత్కంఠ… తెలంగాణకు అన్యాయమేనా..: ఉత్తమ్ హెచ్చరిక

బనకచర్ల ప్రాజెక్టు విషయమై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఇది రాష్ట్ర హక్కులపై తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఈ...

డిప్యూటీ సీఎంతో అక్కినేని నాగార్జున.. ప్రత్యేక ఆహ్వానం!

తెలంగాణ: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ పెళ్లి వేడుక కోసం తలపెట్టిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. తాజాగా నాగార్జున తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. హైదరాబాద్‌లోని భట్టి...

కేసీఆర్‌కు జస్టిస్ ఘోష్ కమిషన్ నుండి ఊరట

తెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై జరుగుతున్న విచారణలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తాత్కాలిక ఊరట ఇచ్చింది.  జూన్ 5న కమిషన్ ముందు హాజరయ్యేలా ఉండాల్సిన కేసీఆర్,...

రాహుల్‌తో భేటీ.. కీలక ప్రకటనలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు

తెలంగాణ: కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తన ఢిల్లీ పర్యటనలో కీలక కార్యక్రమాలను పూర్తి చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కుటుంబసభ్యులతో కలిసి కలిసిన ఆయన, పార్టీ...

మిస్ ఇంగ్లండ్ ఆరోపణలపై కలకలం: ప్రభుత్వం విచారణ వేగవంతం

తెలంగాణ: హైదరాబాద్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తనపై సంపన్న స్పాన్సర్లను అలరించాలన్న ఒత్తిడి తెచ్చారని ఆమె చేసిన ఆరోపణలు...

రేవంత్ రెడ్డి-మోదీ భేటీ: కీలక విజ్ఞప్తులు

తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నీతి ఆయోగ్ సమావేశ సమయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి కీలకమైన మౌలిక సదుపాయాలపై కేంద్ర సహకారం కోరుతూ ఆయన పలు అభ్యర్థనలు...

కాళేశ్వరం విచారణపై బీఆర్ఎస్ ఎందుకు భయపడుతోంది?: మంత్రి ఉత్తమ్ ప్రశ్న

తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు వెలికితీయడమే లక్ష్యంగా జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ పనిచేస్తోందని, నోటీసులపై...

కాళేశ్వరం కమిషన్ విచారణ: కేసీఆర్-హరీశ్ రావు భేటీ

తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కమిషన్ నుంచి నోటీసులు అందుకున్న నేపథ్యంలో, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం ఎర్రవల్లిలో భేటీ అయ్యారు.  జూన్ 5న కమిషన్...

Hyderabad Fire Tragedy: Family’s Dream Home Becomes Site of Grief

Hyderabad Fire Tragedy: Family’s Dream Home Becomes Site of Grief Catastrophic Fire Incident On May 18, 2025, a devastating fire engulfed a building in Hyderabad’s Gulzar...

అగ్ని ప్రమాదంపై సీఎం స్పందన: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

హైదరాబాద్: పాతబస్తీలోని గుల్జార్ హౌజ్‌ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి...

పాతబస్తీలో అగ్ని ప్రమాదం: 17 మంది మృతి

హైదరాబాద్: పాతబస్తీలోని చార్మినార్ సమీపంలో గల గుల్జార్ హౌస్‌లో ఆదివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.  మృతుల్లో చిన్నారులు,...

Telangana’s Rajiv Yuva Vikasam Scheme: CIBIL Score Concerns Spark Anxiety

Telangana's Rajiv Yuva Vikasam Scheme: CIBIL Score Concerns Spark Anxiety Scheme Overview The Telangana government’s Rajiv Yuva Vikasam Scheme 2025 aims to empower unemployed youth from...

కంచగచ్చిబౌలి: పచ్చదనం పునరుద్ధరణకు సుప్రీంకోర్టు ఆదేశం

కంచగచ్చిబౌలి: పచ్చదనం పునరుద్ధరణకు సుప్రీంకోర్టు ఆదేశం కంచగచ్చిబౌలి (Kanchagachibowli) భూముల్లో నరికివేసిన చెట్లను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ చర్యలను నివారించాలంటే 100 ఎకరాల ప్రాంతంలో అడవిని పునర్నిర్మించాలని సీజేఐ...

ప్రాజెక్టుల నిర్మాణం ఓ బాధ్యత.. నాణ్యతపై రాజీ లేదు: సీఎం రేవంత్

తెలంగాణ: నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి నాణ్యతే ప్రథమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ జలసౌధలో జరిగిన ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో కొత్తగా నియమితులైన AEలు, JTOలకు నియామక పత్రాలు అందజేశారు.  ఈ...

ఇకపై నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే నిధులు.. ‘స్మార్ట్‌’ నిర్ణయం

తెలంగాణ: ఇకపై నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే నిధులు.. ‘స్మార్ట్‌’ నిర్ణయం 💡 నేరుగా బ్యాంక్ ఖాతాలోకి కాస్మెటిక్ ఛార్జీలు తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మరింత మెరుగుపర్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై సామాజిక, గిరిజన,...

Eenadu Online Breaking News in Telangana

Stay informed with the latest breaking news in Telangana from Eenadu online. The2states offers real-time updates on key events and developments across the region. From local news to major headlines, our coverage ensures you’re always up-to-date with what’s happening in Telangana. For the most current and comprehensive news, including updates on politics, economy, and daily events, rely on The2states for all your Telangana news needs.

MOST POPULAR