న్యూస్ డెస్క్: బెంగళూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనతో ఐపీఎల్ విజయం క్షణాల్లో విషాదంగా మారింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన వేడుకలో 11 మంది మృతి చెందారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ వేడుకకు...
న్యూస్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ 'ఆపరేషన్ సిందూర్' విజయాన్ని ఉల్లేఖిస్తూ, మహిళా శక్తి ప్రధాన పాత్ర పోషించిందని కొనియాడారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఈ సైనిక చర్యలో భారత...
న్యూస్ డెస్క్: ఈపీఎఫ్ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.25% వడ్డీ కొనసాగనుందని అధికారికంగా ప్రకటించింది.
ఇది గత ఏడాది...
న్యూస్ డెస్క్: భారతదేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 2024 జనవరి 20న ఒకే రోజులో అత్యధిక జీవిత బీమా పాలసీలను విక్రయించి గిన్నిస్ వరల్డ్...
తమిళనాడులో ప్రభుత్వ మద్యం సంస్థలపై ఈడీ దాడుల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ చర్యలు సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని వ్యాఖ్యానించిన ధర్మాసనం, అవినీతికి సంబంధించి తదుపరి చర్యలను తక్షణం...
ఉగ్రవాదంపై భారత్ పోరు నిలకడగా కొనసాగుతోందని, పాకిస్థాన్లో దాక్కున్న ఉగ్రవాదులను కూడా వదిలిపెట్టబోమని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హెచ్చరించారు. నెదర్లాండ్ పర్యటనలో భాగంగా ఆయన అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలో కీలక...
ఇంటర్నెట్ డెస్క్: రైడ్ బుకింగ్ సేవల సంస్థ ఉబెర్ ప్రయాణికుల నుంచి ‘ముందస్తు టిప్’ వసూలు చేస్తున్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ విధానం వినియోగదారుల హక్కులను కాలరాస్తోందని అభిప్రాయపడింది.
వినియోగదారుల...
న్యూస్ డెస్క్: దేశంలోని 734 జిల్లుల్లో 417 జిల్లాలు తీవ్రమైన వేడి ముప్పును ఎదుర్కొంటున్నాయని ‘శక్తి పర్యావరణం, నీటి మండలి’ (CEEW) తాజాగా ప్రకటించింది. ఇది దేశ జనాభాలో 76 శాతం మంది...
మహారాష్ట్ర: కరోనా వైరస్ మళ్లీ ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో ఇద్దరు కోవిడ్ బారినపడి మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఈ రెండు మరణాలు ముంబైలో...
వక్ఫ్ చట్టం, 1995లోని కొన్ని నిబంధనల రాజ్యాంగబద్ధతపై దాఖలైన పలు పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, విచారణను మూడు కీలక...
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఎలాంటి గడువు లేదని భారత సైన్యం స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని మీడియా కథనాల్లో మే 18న ఈ ఒప్పందం ముగుస్తుందని ప్రచారం జరిగింది.
దీనిపై...
అంతర్జాతీయం: సైనిక స్థావరాలపై భారత్ దెబ్బని అంగీకరించిన పాక్
భారత క్షిపణుల దాడిపహల్గాం (Pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో భాగంగా, పాకిస్థాన్ (Pakistan) కీలక వైమానిక స్థావరాలు...
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) 2025లో భారత్కు 12 తేలికపాటి యుద్ధవిమానాలు (ఎల్సీఏ) ఎంకే1ఏ అందించనున్నట్లు ప్రకటించింది. అమెరికా జీఈ ఇంజన్ల డెలివరీ ప్రారంభంతో ఈ ప్రక్రియకు వేగం వచ్చే అవకాశముంది. మొదటి...
ఆపరేషన్ సిందూర్: భారత రక్షణ శక్తికి కొత్త ఊపిరి
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) భారత సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన విజయగాథ. ఈ ఆపరేషన్ విజయం నేపథ్యంలో రక్షణ బడ్జెట్ను మరింత బలోపేతం...