పల్నాడు: రెంటపాళ్ల గ్రామంలో చోటుచేసుకున్న సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చింది. ఈ కేసులో దాఖలైన క్వాష్ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం,...
న్యూస్ డెస్క్: భారత్తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశీయ మార్కెట్లలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి. విదేశీ పెట్టుబడుల పెరుగుదలతో శుక్రవారం ట్రేడింగ్ లాభాలతో...
న్యూస్ డెస్క్: భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. చైనా కింగ్డావోలో జరిగిన ఎస్సీవో సమావేశం సందర్భంగా ఆయన చైనా రక్షణ మంత్రి...
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. జూలై 2న బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. పనిభారం నిర్వహణలో భాగంగా విశ్రాంతి ఇవ్వాలని...
న్యూస్ డెస్క్: సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలంటూ పాకిస్థాన్ ఎంత విజ్ఞప్తులు చేసినా, భారత్ తన నిర్ణయం వద్దే నిలుస్తుందంటూ కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు. భారత్...
న్యూస్ డెస్క్: భారత యువ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి ప్రవేశించి చారిత్రక ఘట్టాన్ని నెలకొల్పారు. యాక్సియం-4 మిషన్లో భాగంగా ఆయన తొలిసారిగా అంతరిక్ష ప్రయాణం చేశారు.
భూమి నుంచి...
తెలంగాణ: రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియా కేంద్రంగా మలచే ప్రయత్నాలను సహించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠినంగా హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదాపూర్లో జరిగిన సభలో ఆయన ఈ...
ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టత ఇచ్చారు. జులై 15 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో...
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న SSMB29 సినిమా దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టుగా నిలిచింది. ఈ సినిమా రన్టైమ్పై ఓ సంచలన సమాచారం బయటకు వచ్చింది.
ఈ చిత్రం దాదాపు...
న్యూస్ డెస్క్: ఇజ్రాయెల్పై విజయం సాధించామని, అమెరికాను చెంపపెట్టి గద్దించి తమ శక్తిని చాటినట్టు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఖమేనీ సంచలన...