న్యూస్ డెస్క్: టీటీడీ రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ఆలయాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు వరకు ఆలయాలను నిర్మించాలని నిర్ణయించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులను వినియోగించి ఈ ప్రాజెక్ట్...
న్యూస్ డెస్క్: మొన్నటి చంద్రగ్రహణం తర్వాత మరో వారంలో సూర్యగ్రహణం సంభవించబోతోంది. ఈ నెల 21న ఆదివారం పాక్షిక సూర్యగ్రహణం జరుగనుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు.
ఈ గ్రహణం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా,...
న్యూస్ డెస్క్: 2018లో శ్రీవారి పింక్ డైమండ్ మాయమైందన్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వివాదానికి దారితీశాయి. ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా కూడా తీవ్ర...
బంగ్లాదేశ్: ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్కు డాకా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దేశద్రోహం ఆరోపణలపై గత ఏడాది నవంబరులో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం జైలు జీవితం నుంచి...
అమరావతి: మహాశివరాత్రి విషాదం – గోదావరిలో ఐదుగురు గల్లంతు, రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి గల్లంతైన ఐదుగురు యువకులు
మహాశివరాత్రి పర్వదినం తూర్పు గోదావరి జిల్లాలో విషాదాన్ని మిగిల్చింది. తాళ్లపూడి...
ఆంధ్రప్రదేశ్: అంగరంగ వైభవంగా కోటప్పకొండపై మహా శివరాత్రి వేడుకలు
పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండలో మహా శివరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, భక్తుల ఉత్సాహంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం విశేషంగా నిర్వహించే...
"రామరాజ్యం" రాఘవరెడ్డి వివాదం – ఆలయాల ఆస్తులే లక్ష్యమా?
చిలుకూరు ఆలయ ఘటనపై మళ్లీ దృష్టి
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి "రామరాజ్యం" సంస్థ...
అంతర్జాతీయం: బంగ్లాదేశ్లో ఇస్కాన్ నాయకుడి అరెస్ట్, హిందువుల నిరసనల తీవ్రత
బంగ్లాదేశ్లో ఇటీవల షేక్ హసీనా ప్రభుత్వంపై రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలు తీవ్రతరం కావడం, అవి ఉధృత రూపం దాల్చడంతో ఆమె పదవికి రాజీనామా...
ఆధ్యాత్మికం: వెలుగుల పండుగ దీపావళి
దీపావళి, లేదా దీపాల పండుగ, భారతదేశంలో జరుపుకునే అత్యంత ప్రాముఖ్యమైన మరియు ప్రముఖ పండుగలలో ఒకటి. ఈ పండుగ భారతీయుల సాంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. దీపావళి ప్రతి సంవత్సరంలో...
జాతీయం: 28 లక్షల దీపాలతో అయోధ్య దీపోత్సవం
అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలి దీపావళి కావడం వల్ల దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 28...
ఆధ్యాత్మికం: కార్తికమాసం సమీపిస్తున్న తరుణంలో భక్తులు జ్యోతిర్లింగ దర్శనానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కోణంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ‘మధ్యప్రదేశ్ మహా...
కేరళ: శబరిమల అయ్యప్ప దర్శనం కోసం కీలక మార్పులు
మకరవిళక్కు సీజన్ ప్రారంభానికి ముందు కేరళ ప్రభుత్వం శబరిమల అయ్యప్ప దర్శనానికి సంబంధించి కీలక మార్పులు చేపట్టింది. కేవలం ఆన్లైన్ బుకింగ్ ద్వారానే భక్తులను...
ఆధ్యాత్మికం: విజయదశమి: చెడుపై మంచి సాధించిన దినం
విజయదశమి పండుగకు భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను ప్రతీ ఏటా దసరా పర్వదినంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. చెడుపై మంచి...
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగకు నేడు ముగింపు ఘట్టం. రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మహిళలు రంగురంగుల పూలతో...
తిరుమలలో గోవిందుడొక్కడే వీఐపీ అంటున్న సీఎం చంద్రబాబు!
తిరుమల: తిరుమలలో వీఐపీ సంస్కృతిని తగ్గించాలని, గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీటీడీ అధికారులతో సమీక్ష...