తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. రెండు రోజుల క్రితం...
న్యూస్ డెస్క్: అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం నెలకొనడంతో దేశీయంగా బంగారం ధర ఒక్కసారిగా పతనమైంది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తగ్గడమూ, అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలు చక్కదిద్దుకోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
దీంతో...
స్పోర్ట్స్ డెస్క్: పోర్చుగీస్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన భవిష్యత్పై అంచనాలకు తెరదించారు. సౌదీ అరేబియాలోని అల్-నాసర్ క్లబ్తో మరో రెండు ఏళ్లపాటు కొనసాగేలా భారీ ఒప్పందానికి అంగీకరించారు. 2027 వరకు ఆయన...
తెలంగాణ: నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులకు ఎంతో ముఖ్యమైన ఘట్టం సమీపించుకుంది. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభానికి కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రి...
తెలంగాణ: మంత్రి సీతక్కపై మావోయిస్టులు చేసిన ఆరోపణలకు ఆమె ఘాటుగా స్పందించారు. తాను ఎప్పుడూ తన ఆదివాసీ మూలాలను మరిచిపోలేదని, వారి హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాటం చేస్తానని అన్నారు. ములుగులో మీడియాతో...
యంగ్ హీరో నితిన్ నటించిన తమ్ముడు మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్.. ఈ మూవీపై తన కెరీర్లో కీలకంగా భావిస్తున్నారు. వేణు శ్రీరామ్...
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం ఎన్సీ24 (NC24) సినిమాతో బిజీగా ఉన్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో థ్రిల్లర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చైతూ కెరీర్లో ఇది 24వ...
పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన రష్మిక మందన్నా మరో భిన్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతున్న కొత్త చిత్రం పేరే "మైసా". రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న...
కథ:
ఈ కథ 2వ శతాబ్దంలో కాళహస్తి ప్రాంతాన్ని నేపథ్యంగా కలిగి ఉంటుంది. ఐదు తెగల మధ్య విభేదాల నేపథ్యంలో, తిన్నడు (మంచు విష్ణు) అనే యువకుడు తన చిన్ననాటి దుర్ఘటనతో దేవుడి మీద...
న్యూస్ డెస్క్: ఎయిరిండియా 171 విమాన ప్రమాద బాధితుల కోసం టాటా గ్రూప్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రూ.500 కోట్ల ప్రత్యేక ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని టాటా...