స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఇన్స్టాగ్రామ్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను అధిగమించింది.
ఇప్పటివరకు...
ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని, దీనిపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
అరకు కేఫ్లు విస్తరిస్తున్న...
ఏపీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన వెలువడింది. మార్చి 26న గుండెపోటు రావడంతో విజయవాడలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయనను కుటుంబసభ్యులు చేర్చిన...
శ్రీకాకుళం: జిరాక్స్ షాపుదారికి ఏకంగా రూ.39.19 లక్షల జీఎస్టీ బకాయిల నోటీసు రావడం కలకలం రేపింది. లావేరు మండలం భరణికం గ్రామానికి చెందిన ఎ. హరికృష్ణ, వెంకటాపురంలో జిరాక్స్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే...
తెలంగాణ: రాష్ట్రంలో సంచలనం రేపిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును మరింత లోతుగా విచారణ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ జితేందర్ ఆదేశాల మేరకు ప్రత్యేక...
అమరావతిలో 'పీ-4' ప్రారంభం – పేదరికం నిర్మూలనకు నూతన భాగస్వామ్యం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) పేదరిక నిర్మూలన లక్ష్యంగా 'జీరో పావర్టీ పీ-4' (Zero Poverty...
ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉపయోగించే అరస్ లిమోజీన్ కారులో మాస్కోలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని కలకలం రేపుతోంది. మాస్కోలోని లుబ్యంకా ప్రాంతంలో జాతీయ భద్రతా కార్యాలయం సమీపంలో ఈ...
మావోయిస్టులకు భారీ షాక్ – ఛత్తీస్గఢ్లో 50 మంది లొంగుబాటు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ (Bijapur) జిల్లాలో 50 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట...
షేన్ వార్న్ మరణం కేసులో మిస్టరీ?
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ (Shane Warne) మృతి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. థాయ్లాండ్ (Thailand) లోని కోహ్ సమూయి (Koh...