స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా ఇంగ్లండ్పై మరో ఘన విజయం సాధించి, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. పుణెలో జరిగిన నాలుగో టీ20లో 15 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్ను...
ఏపీ: జమిలి ఎన్నికల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు వస్తే చంద్రబాబుకు నష్టం తప్పదని,...
తెలంగాణ: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) చాన్నాళ్ల తర్వాత బహిరంగంగా తన గళాన్ని విప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఎర్రవల్లిలోనే ఉంటూ నేతలను వ్యక్తిగతంగా కలుస్తున్న ఆయన,...
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి అనుసంధానంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను...
తెలంగాణ: ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన
ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి...
ఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఆసక్తికర చర్చలకు దారి తీశింది. ఉభయ సభల సభ్యుల ముందు ఆమె దేశవ్యాప్తంగా కేంద్రం చేపట్టిన పలు...
జాతీయం: బడ్జెట్లో పేద, మధ్య తరగతికి ఊరట?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు బడ్జెట్ పై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఈ ఏడాది బడ్జెట్లో...
మాలేషియా: భారత అండర్-19 మహిళల జట్టు టీ20 వరల్డ్కప్ ఫైనల్కు చేరింది. మలేసియాలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది.
114 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన...
అమరావతి: ఏపీలో మెగా డీఎస్సీ ఎప్పుడంటే?
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే...
మూవీడెస్క్: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో...